Showing 1 Result(s)
Atrocities

రోహిత్ వేముల న్యాయం కోసం ఎవరు పోరాడాలి?

పల్లికొండ మణికంఠ Abstract ఇటీవల మళ్ళీ తెరపైకి వచ్చిన రోహిత్ వేముల కేసు గురించి ఇప్పుడున్న పరిస్థుతుల దృష్ట్యా ఆలోచిస్తే, మనకు అర్థం అయ్యేది ఏమిటంటే – ఒక మనిషి లేదా సమూహనికి అన్యాయం జరిగితే, పౌర సమాజం మొదటగా చూసేది కులం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రోహిత్ మరణించాడు అనేది చర్చ కాదు.  ఎలా, ఎందుకు మరణించాడు అనే ప్రశ్నలను ఏనాడో ఈ పౌర సమాజం పక్కన పెట్టింది. అప్పుడు, ఇప్పుడు ఉన్న ఏకైక ప్రశ్న – …